Posts

భూమి ఎలా ఏర్పడింది..? భూమిపైన జీవం ఎలా వచ్చింది #telugusmartthinking #facts #telugu #space #earth

Image
  ఈరోజు మనం చూస్తున్న భూమి ఇలా ఉండేది కాదు, కేవలం జీవకోటి అవిర్భవించడానేకే అన్నట్టు తనని తాను రూపాంతరం చెందించుకుంటూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మనం చూస్తున్న ఈ భూమి అందంగా తయారయింది.  ఈరోజు మనం భూమి ఏర్పడక ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం (Big Bang) జరిగిన తరువాత, విశ్వం క్రమంగా చల్లబడతూ విస్తరించడం ప్రారంభించింది. కాలక్రమేణా, తేలికపాటి మూలకాలు (elements) ఏర్పడ్డాయి, తరువాత నక్షత్రాలలో  nuclear fusion వల్ల అనేక పేలుళ్ళు జరిగాయిదాని వల్ల భారీ మూలకాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు మరియు సౌర వ్యవస్థ ఏర్పడిన ప్రాంతం ఒకప్పుడు ఈ నక్షత్రాల పేలుళ్ళు జరగడం ద్వారా ఏర్పడిన ధూళి మరియు వాయువులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్నే సౌర నీహారిక (Solar Nebula) అంటారు. గురుత్వాకర్షణ శక్తి తన పనిని ప్రారంభించడంతో, ఈ నీహారికలోని పదార్థం కేంద్రం వైపు ఆకర్షించడం మొదలైంది. ఈ ఆకర్షణ భ్రమణ వేగాన్ని పెంచింది, ఇలా పదార్థమంతా కేంద్రం వైపు ఆకర్షించడం వల్ల, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత పెరగడంతో, ...

200 మంది విద్యర్థులను బలిగొన్న ఓడ ప్రమాదం... #shorts #facts #telugu #tragedy #telugufacts

Image
  IMAGE SOURCE: GOOGLE  200 మంది విద్యర్థులను బలిగొన్న ఓడ ప్రమాదం...  #shorts #facts #telugu #tragedy #telugufacts అది 2014 ఏప్రిల్ 16 . దక్షిణ కొరియాలో నీ సీయోల్ నగరంలో ఒక ఓడ మునిగిపోయింది. అందులో దాదాపు 476 మంది ప్రయాణిస్తుండగా ఆ పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 304 మంది చనిపోయారు. అందులో 220 మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు.  ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే..  ఈ ఓడలో పరిమితికి మించి సరుకులను ఎక్కించుకోవడం ఒకటి  అలాగే ఈ ఓడ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి  అలాగే ఈ ఓడలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒక కారణం అలాగే ప్రమాదం జరిగినప్పుడు సహయక చర్యలు తొందరగా అందకపోవడం వలన కూడా ఎక్కువమంది చనిపోవడానికి కారణమయ్యింది. ఏది ఏమైనా అభం శుభం ఎరుగని దాదాపు 220 మంది విద్యార్థులు ఈ ప్రయాణంలో మరణించారు. మరిన్ని ఫ్యాక్ట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.